07 February 2021 – Daily Current Affairs Bits in Telugu
- రంగవల్లి నవలను రచించిన తెలుగు రచయిత? – డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి
- భారత్ యోగా విద్యాకేంద్రాన్ని రాష్ట్రపతి ఏ జిల్లాలో ప్రారంభించారు? – చిత్తూరు జిల్లా మదనపల్లె
- సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎవరు ? – పద్మభూషణ్ ముంతాజ్ అలీ (శ్రీఎం)
- 36వ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఎక్కడ జరగుతోంది? – అస్సాంలోని గువాహటి
- 36వ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో అండర్-18 బాలికల లాంగ్జంప్లో స్వర్ణ పతకం ఎవరు సొంతం చేసుకుంది. – అగసారా నందిని
- 6వ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో అండర్-18 బాలికల లాంగ్జంప్లోనే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన ఎవరు రజత పతకం దక్కించుకున్నారు ? – జెమ్మెల లక్ష్మీ
- అలెన్ బోర్డర్ పురస్కారం గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్? – మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్
- జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు? – కర్ణాటకలోని కొడగు జిల్లా కేంద్రం మడికెరిలో
- ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం ఎక్కడ గుర్తించబడింది ? – మడగాస్కర్ అడవిలో
- ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం పేరు ఏమిటి ? – బ్రూకెసియా ననా
- ఏ సంస్థకు చెందిన కోబ్రా దళంలో తొలిసారిగా మహిళలు చేరనున్నారు? – బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) కమెండో యూనిట్
- గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ఏ నగరంలో ఉంది? – అహ్మదాబాద్
- ఇటీవల ఏ హైకోర్టు 60ఏళ్లయిన సందర్భంగా తపాలా బిళ్లను విడుదల చేశారు. – గుజరాత్ హైకోర్టు(అహ్మదాబాద్)డైమండ్ జూబ్లీ
- ప్రస్తుత గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారు – విక్రమ్ నాథ్
- దేశంలో తొలి లోక్ అదాలత్ ఎక్కడ ప్రారంభం అయ్యాయి ? – గుజరాత్లోని జునాగఢలో
- ఇటీవల పాక్ భూభాగంలో ఏ దేశం సర్జికై ల్ స్ట్రైక్స్ నిర్వహించింది? – ఇరాన్
- ఇటీవల ఏ దేశంలో ఇంటర్నెట్పై నిషేధం విధించారు? – మయన్మార్
- మయన్మార్(బర్మా) రాజధాని ఏది ? – న్యేఫిడా(Naypyidaw)
- మయన్మార్ కరెన్సీ ఏది ?- క్యాట్ (kyat)
- మయన్మార్ అధికార భాష ఏది? – బర్మీస్(Burmese)
- ఏ జిల్లాలోని బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది? – వైఎస్సార్ కడప జిల్లా మంగంపేట గనుల నుంచి
- 81వ ఏట కన్నుమూసిన భారతీయ టెన్నిస్ ఆటగాడు ఎవరు? – అక్తర్ అలీ.
- ఒడిశాకు చెందిన ఏ మహిళా అధికారికి ఐక్యరాజ్యసమితి పర్యావరణ అమలు అవార్డు లభించింది? – సాస్మితా లెంకా.
- మాజీ అంతర్జాతీయ బాక్సర్ మరియు మాజీ ఆసియా గేమ్స్ రజత పతక విజేత 89 సంవత్సరాల వయసులో మరణించారు, అతని పేరు ఏమిటి? – కెప్టెన్ హరి సింగ్ థాపా
- రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఏ సంవత్సరంలో భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి కాలుష్య రహిత రైల్వేగా ప్రకటించారు? – 2030 నాటికి.
- రాబోయే మూడేళ్లపాటు జాతీయ భద్రతా మండలి ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? – ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్.
- ఫిబ్రవరి 13 మరియు 14 తేదీలలో మండు నగరంలో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ఏ పండుగను నిర్వహిస్తుంది? – మండు ఫెస్టివల్ (2 వ ఎడిషన్)
- బ్లూమ్బెర్గ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 జాబితాలో భారత్కు ఏ స్థానం లభించింది? – 50 వ.
- 2021 సంవత్సరంలో ఆర్బిఐ ఉంచిన రెపో రేటు ఎంత శాతం – 4 శాతం
- శిశు మరణాల రేటును తగ్గించడానికి “సాన్స్” ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు – మధ్యప్రదేశ్
February Daily Current Affairs PDF Free Download